భీమవరం DNRలో మెగా జాబ్ మేళాలో 1200 మంది ఎంపిక.. జిల్లా కలెక్టర్’ అభినందన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డి.యన్.ఆర్ కళాశాలలో నేడు, బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…
భీమవరం పట్టణంలో గణేష్ పందిళ్ళ కు కమిషనర్ నిబంధలు…
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల ఆదేశాల ప్రకారం.. పట్టణ పరిధిలోని ది.18-09-2023 వ తేదీ సోమవారము నుండి జరుగు “గణేష్…
ఈ15 నుండి ‘ఆరోగ్య సురక్ష’.. ఇంటింటికి ఉచిత వైద్యం, మందులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం సీఎం జగన్ తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుండి “జగనన్న ఆరోగ్య సురక్ష‘ అనే…
భీమవరంలో టీడీపీ నేతల నిరాహార దీక్షలకు జనసేన సంఘీభావం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆవరణలో…
వీరవాసరం ZPTC ‘జనసేన’ జయప్రకాశ్ కు 14 రోజుల రిమాండ్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం లోని వీరవాసరం జెడ్పీటీసీ, జనసేనకు చెందిన గుండా జయప్రకాశ్ కు ఏలూరు స్పెషల్ కోర్ట్ 14 రోజుల రిమాండ్…
భీమవరంలో ‘వినాయకచవితి’ సందడి మొదలయింది..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం.. గం .. గం .. గణపతియే నమః .. మరో వారం లో శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా…
పశ్చిమలో..ఈ15 నాటికి పూర్తిస్థాయిలో ఓట్ల పరిశీలన పూర్తీ.. జిల్లా కలెక్టర్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న…
‘మేకిన్ ఇండియా’ ప్రధాని మోదీ చొరవ ఆదర్శనీయం.. పుతిన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా అధ్య క్షుడు పుతిన్ భారత్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేకిన్ ఇండియా’ విధానాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందించారు. ఈ…
హైకోర్టు లో చంద్రబాబు.. క్వాష్’ పిటిషన్ విచారణ వాయిదా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు తరపు లాయర్లు తాజగా.. హైకోర్టు లో…
లిబియాలో పెను విషాదం.. 2000 మంది మృతి.. 5వేలు మంది పైగా గల్లంతు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ప్రక్రుతి విలయాలతో విషాదాలు ఎక్కువ అవుతున్నాయి. మొన్న మొరాకోలో తీవ్ర భూకంపం లో 3వేలమంది పైగా ప్రజలు ప్రాణాలు…