ఈ నెల 9న ‘ మోచా’ తుపాను దూసుకొనివస్తుంది..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నెల 6వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ వైపు తుపాను ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ నెల 6న…

భీమవరంలో జలాలుద్దీన్ బాబా మరణం తో విషాదం.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర దిగ్బ్రాంతి

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో ప్రముఖ ముస్లీమ్ నేత జలాలుద్దీన్ బాబా ఆకస్మిక మరణం కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన పరిచయస్తులందరిని కలచివేసింది. వైఎస్ఆర్సిపి…

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపుతో భీమవరంలో రాస్తారోకో

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో నేడు, బుధవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ లో…

భీమవరం,నీరుల్లి కూరగాయ పళ్ళ వర్తక సంఘం, కళ్యాణ వేదిక ఆధునీకరణ.. పునః ప్రారంభం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో ఉన్న నీరుల్లి కూరగాయ పళ్ళ వర్తక సంఘ భవనం, కళ్యాణ వేదికను కీర్తిశేషులు…

శ్రీ మావుళ్ళమ్మవారికి 16గ్రాముల బంగారం, 1న్నర కేజీల వెండి కానుకలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొన్న భక్తులు పోడగట్లపల్లి వాస్తవ్యులు భూపతి రాజు రామ కేశవ బంగారు రాజు శ్రీమతి సత్యవతి…

రేపు.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లారీ ల బంద్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం రేపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్‌ నిర్వహించినున్నట్టు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర…

3 కోట్ల 65 లక్షలతో సీసీ & బీటీ రోడ్, ప్రారంభం.. పలు శంకుస్థాపనలలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు ఏడాది కాలంగా అంచెలు అంచెలుగా నిర్మాణం లో ఉండి ఎట్టకేలకు 3 కోట్ల 65 లక్షల రూపాయలతో గత నెలలో…

తణుకు కోడిగుడ్ల లారీ డ్రైవర్ హత్య కేసు మిస్టరీ ని ఛేదించిన పోలీసులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీని అపహరించి, డ్రైవర్ను కిరాతంకంగా హత్య చేసిన నిందితులను…

కొవ్వూరు, తణుకులలో ఇద్దరు ఘరాన దొంగలను పట్టుకొన్న పోలీసులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో పలు ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్బడిన ఇద్దరు అంతర జిల్లా నేరస్థులను కొవ్వూరు పోలీసులు అరెస్టు…

శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారికి 8 గ్రాముల బంగారు కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు,సోమవారం అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు చెరుకువాడ రమాగాయత్రి శ్రీ అమ్మవారికి కానుక గా…