భీమవరం శుభకార్యక్రమం లో అతిధుల ‘అరుదైన కాంబినేషన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, నేటి , శుక్రవారం ఉదయం రాయలం గ్రామంలో జరిగిన చినమిల్లి శ్రీను కుమార్తె నిశ్చితార్థం నకు పలువురు రాజకీయ వ్యాపార…

పవన్ కళ్యాణ్, రేపు 11 నుండి 14వరకు’జనసేనాని’గా బిజీ బిజీ.. షెడ్యూలు వివరాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులకు లకు కాస్త విరామం ఇచ్చి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో రేపటి నుండి…

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యవద్దు .. సిబిఐ కి తెలంగాణ హైకోర్టు ఆదేశం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ కు బాబాయ్ అయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన…

సీనియర్ నటుడు నరేష్, పవిత్రతో 4వ పెళ్లి వేడుక వీడియో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర అంశంగా మరీన ప్రముఖ సీనియర్ నటుడు నరేష్, తన నాలుగో పెళ్లిని నటి పవిత్ర తో…

ముచ్చటగా మూడోసారి ‘చైనా’ దేశాధిపతిగా ఎన్నికయిన షి జింపింగ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన భారత సరిహద్దు డ్రాగన్ దేశం.. చైనా అధ్యక్షుడిగా షీ జింపింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక పార్టీ వ్యవస్థ ఉన్న…

1 కోటి 46 లక్షల 78 వేలు విలువైన సెల్ ఫోన్లు తిరిగి బాధితులకు అందజేశాం.. ఏలూరు SP

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితుల కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాదితులు పిర్యాదు చేస్తే వారి…

ఉపాద్యాయ, ఉద్యోగుల కోర్కెలు పరిష్కరించాలి .. భీమవరంలో వామపక్షలు డిమాండ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో జగన్ సర్కార్ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం, సిపిఐ పార్టీలు డిమాండ్‌ చేసాయి.సిపిఎం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా…

గునుపూడి శ్రీ ఆదిలక్ష్మి.. ‘ఉగాది’ జాతర మహోత్సవాలుకు పందిరి రాట..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని గునుపూడి గ్రామా దేవతగా వందల ఏళ్లుగా ప్రసిద్ధి పొందిన శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ వారి’ దేవాలయం వద్ద ఉగాది’…

తెలంగాణ పరువు తీశారు.. హైదరాబాద్ లో గతుకులు లేని రోడ్డు చూపిస్తే’లక్ష’ ఇస్తా.. కిషన్ రెడ్డి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఢిల్లీ మద్యం కుంభకోణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌పై అన్నా…

రద్దయిన 500, 1000 రూ కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చా? ఆ వార్త నిజమేనా?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000…