సీఎం జగన్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు.. మీ మేలు మరచిపోము
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ని నేడు, శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎం…
నర్సాపురంలో ‘ఆక్వా యూనివర్సిటీ’ లో ప్రారంభము కానున్నా కోర్స్ లు.. 140 పోస్టుల భర్తీకి ఆమోదం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురంలో రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సరిపల్లి, లికితపూడి మధ్య సుమారు 500 ఎకరాల్లో వర్సిటీ…
12 నుంచి పాఠశాలలు ప్రారంభం..43 లక్షల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయని విద్య శాఖ అధికారులు ప్రకటించారు.…
శ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర.. నగరోత్సవం ప్రారంభం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస వేడుకలలో భాగంగా నేడు, గురువారం ఘనంగా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. నేటి మధ్యాహ్నం శ్రీ…
పశ్చిమ గోదావరి జిల్లా నూతన ZP చైర్ పర్సన్ గా ఘంటా పద్మశ్రీ, ప్రమాణ స్వీకారం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గానికి చెందిన గత జడ్పీ చైర్మెన్ కవురు శ్రీనివాస్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన జడ్పీ…
నరసాపురం నుండి భీమవరం మీదుగా బెంగుళూర్ కు వారాంతపు రైళ్లు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి భీమవరం మీదుగా బెంగళూరుకు ప్రయాణికుల డిమాండ్ మేరకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ…
అరుణాచలం వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు పెంపు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు లోని అరుణాచలం చేరుకోవడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఆర్టీసీ బస్సు స్టాండ్ ల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్న…
భీమవరం పంచారామ క్షేత్రం ‘హుండీ’ ఆదాయం.. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పవిత్ర పంచారామ క్షేత్రం, శ్రీ సోమేశ్వర జనార్థనస్వామి వార్ల దేవస్థానం నందు గత 98…
BUILDతో భీమవరం శ్రీ విష్ణు.. ఒప్పందం..లక్ష రూ. చప్పున 75మందికి ప్రోత్సహం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఖ్యాతి గాంచిన భీమవరం కు చెందిన ప్రముఖ విద్య సంస్థలు విష్ణు ఫౌండేషన్ TBI, శ్రీ విష్ణు ఇంజినీరింగ్…
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్.. క్యాబినెట్ ఆమోదం.. ముందస్తు ఎన్నికలు లేవు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు జరిగిన మంత్రుల సమావేశంలో సీఎం జగన్ ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు…