‘అక్షయ ఐస్ ఫ్యాక్టరీ’ ప్రారంభోత్సవంలో శాసన మండలి చైర్మెన్..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : భీమవరం సమీపంలోని బొండాడ గ్రామంలో నేడు, బుధవారం ఉదయం ప్రముఖ జ్యువెలరీ వ్యాపారవేత్త కార్మూరి సత్యనారాయణ మూర్తి గారి చే…
శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్… అమ్మవారికి బంగారం ఇచ్చిన భక్తులు
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆలయ మర్యాదలతో అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్ తో…
మార్చి14 నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మార్చి 14వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెం బ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. వారం…
వారెవ్వ! నిత్యానంద.. ‘కైలాస’ హిందూ దేశం తరపున ఐక్యరాజసమితిలో ప్రతినిధి..
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భారత దేశంలో అత్యాచార ఆరోపణలు తో పరారైన వివాదాస్పద స్వామిజీ నిత్యా నంద స్వతంతంగా’కైలాస’ హిందూ దేశాన్ని ఏర్పాటు చేసిన విషయం…
రాష్ట్రంలో 8వసారి విద్యుత్తు చార్జీలు పెంచబోతున్నారు.. ఎంపీ రఘురామా
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం ఢిల్లీలో రచ్చబండ లో భాగంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యం…
అరుణాచలం యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా 4 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తమిళనాడు లోని ప్రసిద్ధ పుణక్షేత్రం అరుణాచలం యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా 4 డిపోల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం…
పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చి 5న సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు..
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మార్చి 5వ తేదీన ప్రభుత్వ విప్, నరపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏకైక కుమార్తె వివాహానికి సీఎం జగన్ మోహనరెడ్డి పశ్చిమ…
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఆరుగురు..
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎన్ని కల బరిలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారని భావించినప్పటికీ…
పాలకొల్లులో ఘోరం.. ఉంగరం కోసం స్నేహితుడిని హత్య చేసిన ప్రబుద్దుడు
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కేవలం బంగారు ఉంగరం కోసం స్నేహితుడిని హత్య చేసిన ప్రబుద్ద్దుడు కేసు వివరాలను తాజగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా…
ఈ నాలుగేళ్ళ లో కరువు లేదు.. రైతు భరోసా క్రింద రైతులకు 27 వేల కోట్లు సాయం చేసాం.. సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు. మంగళవారం తెనాలిలో సీఎం జగన్ పర్యటించారు. మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. 51వేలమందికి పైగా పంట…