మార్చి 17నుండి చిన్న తిరుమలలో ఆవుల అందాల, పాల పోటీలు భారీ స్థాయిలో..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల (చిన్న తిరుమల )లో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల…
కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసిన సీఎం జగన్, సజ్జన్ జిందాల్
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న కడప స్టీల్ ప్యాక్టరీ కి సీఎం జగన్ నేడు, బుధవారం శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో…
తూర్పు గోదావరిలో 3 రోజుల చంద్రబాబు పర్యటన ప్రారంభం..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధినేత చం ద్రబాబు నేటి బుధవారం నుండి 3 రోజుల పాటు ( ఈనెల 15, 16, 17…
పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ .. 7 రైళ్లుపూర్తిగా.. 12 పాక్షికంగా రద్దు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీబీనగర్-ఘట్కేసర్ మధ్య గోదావరి ఎక్స్ ప్రెస్(12727) పట్టాలు తప్పి న నేపథ్యం లో నేడు 7 రైళ్లుపూర్తిగా.. 12 పాక్షికంగా రద్దయ్యాయి.…
విజయవాడ-హుబ్బళీ ఎక్స్ ప్రెస్ ను నర్సాపురం వరకు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు, మంగళవారం మచిలీపట్నం వరకు పొడిగించిన ధర్మవరం-విజయవాడ ఎక్స్ ప్రెస్…
‘సిగ్మా’ న్యూస్ కు స్వాందన.. భీమవరం రైల్వే టర్నల్ లో తొలగిన మురుగునీరు ఇబ్బంది..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి టీపీ గూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో నిర్మించిన భారీ రైల్వే టర్నల్ బ్రీజ్…
రికార్డు స్థాయిలో శ్రీ మావుళ్ళమ్మవారి హుండీ ఆదాయం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి కి గత 34 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల హుండీ ల ఆదాయం నేడు, మంగళవారం…
భీమవరం లో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లపై అధికారుల సమీక్ష..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి మరియు భీమవరం పేరు పెట్టడానికి కారణమైన 11…
కొందరు మంత్రులతోసహా 20 మంది ఎమ్మెల్యేలు వెనుక పడ్డారు.. సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం జగన్ గత సోమవారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడప గడపకు, గృహసారథుల నియామకాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో…
నరసాపురం ATMలో నకిలీ కరెన్సీ కేసులో 4గురు నిందితులు అరెస్ట్.. ఇంకా..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగ కరెన్సీ నోట్ల చెలామణి కేసులు పలు నమోదు కావడంతో నరసాపురం జోన్ ఇటీవల బాగా ప్రసిద్ధి…