Month: May 2023

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవాలు ప్రారంభం…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవాలు గత ఆదివారం సాయంత్రం సన్నాయి మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో…

ప్రధానమంత్రి మోదీకి ‘ఫిజీ’ దేశపు అత్యున్నత పౌర పురస్కారం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం నేడు, సోమవారం లభించింది. ప్రధాని మోదీ వహించిన ప్రపంచ…

బందరు పార్టు పనులకు శంకుస్థాపన చేసి , గంగమ్మకు చీర, సారె ఇచ్చిన సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడో బ్రిటీష్ కాలం నుండి కృష్ణ జిల్లా ప్రజలు చిరకాల స్వప్నం.. బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం…

రేపటి నుండి.. శ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవాలు రేపు సోమవారం సాయంత్రం 5-30 నిమిషాల నుండి ప్రారంభమౌతాయి. రేపు…

గుంటూరులో BRS రాష్ట్ర కార్యాలయం ప్రారంభము.. ఏపీకి KCR అవసరం ఉంది..తోట

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలంగాణ సీఎం కెసిఆర్ బి ఆర్ ఎస్ అధినేతగా హాజరు కాకుండానే.. .. ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) రాష్ట్ర…

మండలి చైర్మెన్ సమక్షంలో..దెందులూరు మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణస్వీకారం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు లో నేడు, ఆదివారం దెందులూరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, అప్పన కనక దుర్గాప్రసాద్…

పేదలకు స్థలాలు ఇస్తే ఎందుకు కడుపు మంట? భీమవరంలో చంద్రబాబు దిష్టి బొమ్మ దగ్ధం చేసిన వైసిపి శ్రేణులు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో గత శనివారం సాయంత్రం స్థానిక వైసిపి నేతలు చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ…

పాలకొల్లు పోలిసుల ఘనత.. దొంగలను పట్టుకొని, వారి నుంచి రూ.53.70 లక్షల…

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో పలు దొంగతనాలు చేసిన అంతర జిల్లాల దొంగల ముఠా సభ్యులను పశ్చిమ గోదావరి…

పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామాలలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయా?

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మరో సారి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగనున్నాయని తాజా పరిణామాల రీత్యా భావిస్తున్నారు. జిల్లాలోని 15…

ఆంధ్ర ప్రదేశ్ లో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు,పిడుగులు.. అలర్ట్..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు రాష్ట్రాలలో గత 4 రోజులుగా వాతావరణం కాస్త చల్లబడింది. అయితే రాగాల 3 రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన…