Month: April 2024

చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు.. పవన్ ఏమంటారంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం, తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఏకైక వ్యక్తి, మరో 15 ఏళ్ళు ప్రతిపక్ష…

సీఎం పై గులకరాయి దాడితో.. వంద మంది పోలీసులు యుద్దానికి వచ్చినట్లు నా ఆఫీస్ ఫై ..బోండా’ ఆందోళన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ ఫై విజయవాడలో జరిగిన రాయి దాడి నేపథ్యంలో ఇప్పటికే దాడికి పాల్బడిన కురాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని…

‘సలార్’లో ప్రభాస్ వాడిన ‘బైక్’ ను గెలుచుకోవాలని ఉందా?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. గత ఏడాది…

భీమవరం 2 టౌన్ లో వాసవి జాగృతి.. మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 2 టౌన్, జువ్వలపాలెం రోడ్డులో సోనోవిజన్ వద్ద వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్వచ్చంధ సంస్థ వారు, మరియు ఆదిత్య…

ఈరోజు..ఒక సెట్ నామినేషన్ వేసాము.. ఉండి టీడీపీ అభ్యర్థిగా ఈనెల 22 న .. ఎంపీ రఘురామా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ రఘురామా కృష్ణంరాజు భీమవరం శివారులోని తన నివాసంలో నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరసాపురం ఎంపీ స్థానాన్ని కేటాయించాలని…

షర్మిల, చంద్రబాబు, పవన్‌..ఇకపై, వివేకా హత్య కేసు ప్రస్తావించకండి.. కోర్డు ఆదేశాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ అవినాష్ మరియు సీఎం జగన్ ఫై వివేకా హత్య కేసు విచారణలో ఉండగానే తరుచు తమ ఎన్నికల ప్రచారంలో ఆయుధంగా…

హమ్మయ్య.. మరల లాభాల బాటలోకి స్టాక్ మార్కెట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారీ నష్టాలలోకి జారిపోతున్న స్టాక్ మార్కెట్ కు ఈ…

కుప్పంలో కూటమి భారీ ర్యాలీ.. చంద్రబాబు నామినేషన్ దాఖలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు కు సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ నేడు, శుక్రవారం కొనసాగుతోంది. నేడు మంచి…

భీమవరంలో వేలాది వైసీపీ అభిమానులతో ర్యాలీగా… గ్రంధి శ్రీనివాస్ నామినేషన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల రిటర్న్నింగ్ అధికారికి పార్టీ బి…

భీమవరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి 8 గ్రా. బంగారం కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొన్న శృంగవృక్షంకి చెందిన దండు రామకృష్ణంరాజు జయజ్యోతి దంపతులు 8 గ్రాముల బంగారం కానుక…