సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న భీమవరం చిన అమిరం కి చెందిన కే వెంకట సుబ్బరాజు శ్రీదేవి దంపతులు శ్రీ అమ్మవారికి 1,11,116/ రూ .. అక్షరాలా .. ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదం శేషవస్త్రం ఫోటో అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధా మహాలక్షి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *