Author: sigmatelugu@gmail.com

నష్టాలలో.. భారత స్టాక్ మార్కెట్ సూచీలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకొంటున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, శుక్రవారం (వారాంతం) నష్టాలలో…

రఘురామ..అభినవ దుర్యోధన పాత్ర చాలించు.. CPM ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఇటీవల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుపై అసభ్యకరముగా,వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ.. నేడు,…

చైతన్య భారతి జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్, గన్నాబత్తుల క్రీడా మైదానంలో 4 రోజులు పాటు జరిగే చైతన్య భారతి 18వ జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలను…

పూర్తీ భద్రతా వలయంలో తిరుపతి.. అనుమానం వచ్చిందో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాశ్మిర్ లో పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తలు మధ్య పాక్ ప్రేరిత…

ఈసారి 10వ తరగతి ఫలితాలలో ప. గోదావరి చాల మెరుగ్గా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విడుదలయిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఫలితాలలో ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో 21,539 మంది పరీక్షలు రాయగా 17,695…

ఈ 30 లోపు ఆక్వాజోన్‌ చెరువుల విస్తీర్ణాన్ని ఆన్‌లైన్‌ చేయవల్సిందే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, కృష్ణ జిల్లాలోని ఆక్వా వ్యవసాయం ( రొయ్యలు, చేపల సాగు..) చేసే రైతులకు విద్యుత్తూ తదితర…

భారత్ ఆగ్రహంతో పాకిస్తాన్ లో కుప్పకూలిన ఆర్ధిక వ్యవస్థ ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాక్ సరిహద్దులులో ఇరు దేశాల సైన్యాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రమూకల్ని పెంచి పోషించి, కాశ్మిర్ అభివృద్ధి శాంతిని చూడలేక అక్కడ…

ఇండియా స్టీల్ ఆరో ఎడిషన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి వర్మ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ప్రస్తుతం 230 మిలియన్ టన్నులు ఉన్న ఉక్కు ఉత్పత్తిని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంగా ఉక్కు…

భీమవరంలో ‘ మంచి మనిషి’ తాతరాజు ఇకలేరు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో మాజీ మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత, జనసేన నేత గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు (తాతరాజు– 54) నేడు, గురువారం…

వసుధ ఫౌండేషన్.. భీమవరంలో స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణ ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవులు నేపథ్యంలో.. వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో నేటి గురువారం నుండి అంటే ఉచిత ఇంగ్లీష్ తరగతులు…