Author: sigmatelugu@gmail.com

AP ఫైబర్‌ నెట్‌ లో 410 ఉద్యోగులను తొలగింపు.. వర్మ కు నోటీసులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కేబుల్ టివి ప్రసారాలు అందించే ప్రభుత్వ సంస్థ ఫైబర్‌ నెట్‌ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.…

రూ 92 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, గ్రామాల అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు,…

సూపర్ స్టార్ కృష్ణ ‘ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం’ జనవరిలో రిలీజ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 350 పైగా చిత్రాలలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో ఇప్పటికి అమరజీవిగానే నిలిచిపోయారు. మరి ఆయన అభిమానులకు శుభవార్త!…

రేపటి నుండి.. శ్రీ మావుళ్ళమ్మ వారి మూలవిరాట్ పునఃదర్శనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61 వ వార్షిక మహోత్యవముల సందర్భంగా శ్రీ అమ్మవారి మూలవిరాట్ అలంకరణలు పూర్తీ అయిన…

పార్సిల్ లో మృత దేహం.. కీలక నిందితుడి అరెస్ట్.. ట్విస్ట్ లు ఎన్నో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని ఉండి మండలం యండగండిలో మృతదేహం పార్శిల్ కేసులో కీలక నిందితుడు శ్రీధర్ వర్మను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత…

మరల అల్లు అర్జున్ ను విచారించిన పోలీసులు.. అక్కడ ఆలా.. ఇక్కడ ఇలా?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లు అర్జున్ వ్యవహారం ఫై తెలంగాణాలో ఒక రకంగా.. ఏపీలో మరో రకంగా రాజకీయ పార్టీలు స్వాందిస్తున్నాయి. బీజేపీ కేంద్ర మంత్రులు…

కరెంటు చార్జీలు పెంపుపై 27న వైసీపీ పోరుబాట.. విజయసాయి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి నేడు, మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో…

యండగండి పార్సిల్ లో మృతదేహం.. అనుమానితుడి ఆచూకీ కోసం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి.. గృహ నిర్మాణ ఎలక్ట్రికల్ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క…

శ్రీ మావుళ్ళమ్మ వారి ‘నిత్యా అన్న సమారాధన ట్రస్ట్’ కు1,01,116 కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి భక్తులకుశాశ్వత నిత్యాన్నదానంకి నేడు, సోమవారం దేవాలయంలో ఉండి కి చెందిన శ్రీ అమ్మవారి…

భీమవరం మండలంలో ఎమ్మెల్యే పర్యటనలో.. విద్యార్థుల మధ్యాహాన్న భోజనంలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన తోపాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం…