భీమవరంలో..’కింగ్’ లా ఉండే రియల్ ఎస్టేట్స్ ..’భంగ’పడింది..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో కింగ్ లా ఉండే జిల్లా కేంద్రం భీమవరంలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారం పూర్తిగా…

మెడికల్ కాలేజీల్లో.. NEET నోటిఫికేషన్‌.. వివరాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌ పీజీ (పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు…

భీమవరంలో చంద్రబాబు.. వేడుకలలో కూటమి అగ్ర నేతలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భీమవరంలో జరిగిన పలు వేడుకలలో , రాజ్యసభ…

‘నారా చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు” పుస్తకావిష్కరణ.. రఘురామ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా టీ డీ…

వక్ఫ్‌ సవరణ చట్టంఫై అపోహలు తొలగిస్తాం.. కేంద్రమంత్రి వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పేద ముస్లింలకు న్యాయం జరగాలనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ చట్టం తీసుకురావడం జరిగిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ…

శ్రీ మావుళ్ళమ్మ వారికి అష్టలక్ష్మీల వెండి చెంబు కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం దర్శించుకున్న రాజమండ్రికి చెందిన భక్తులు వానపల్లి కుశ్వoత్ 385 గ్రాముల అష్టలక్ష్మీల…

శ్రీవారి భక్తులుకు ఆందోళన కలిగించే ఘటనలు వరుసగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కలియుగ వైకుంఠం తిరుమలలో పవిత్ర గోవుల మృతి వివాదం కొనసాగుతుండగానే మరో ప్రక్క శ్రీవారి భక్తులుకు ఆందోళన కలిగించే ఘటనలు…

మెగా ‘డీఎస్సీ’ నోటిఫికేషన్ విడుదలచేసిన మంత్రి, లోకేష్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి నిరుద్యోగులకు చాల ఆలస్యం అయినప్పటికీ ఊరించి ఊరించి ఏపీ ప్రభుత్వం నేడు, ఆదివారం ఉదయం ‘మెగా డీఎస్సీ’ నోటిఫికేషన్ విడుదల…

CM చంద్రబాబుకు, 75వ జన్మదినం.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు, నేడు, 75వ జన్మదినం సందర్భముగా తెలుగు రాష్ట్రాలలో పార్టీ శ్రేణులు…

భీమవరంలో e-CHECK ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు.. ప్రజలకు అవగాహన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించ తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా…