రూ 63 లక్షలతో సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు, గురువారం వీరవాసరం మండలంలో పలు గ్రామాల్లో రూ 63 లక్షలతో సిసి రోడ్లను ప్రారంభించారు. వీరవాసరం…
అమరావతిలో కీలక అడుగు.. రూ.3,535 కోట్లు రుణం నిధులు వచ్చేసాయి.
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వెలగపూడి – రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. అక్కడి నిర్మాణాలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ప్రపంచ బ్యాంకు నుంచి…
మరి కొద్దీ గంటలలో.. మరో విడుత AMC చైర్మెన్స్ లిస్ట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు నడుస్తున్న కూటమి నేతలకు ఇప్పటివరకు విడతలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ…
వక్ఫ్ సవరణ బిల్లు కు లోక్ సభ ఆమోదం.. తీవ్ర వాదనలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత బుధవారం మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు 12 గంటల సుదీర్ఘ చర్చ తరువాత వక్ఫ్ సవరణ బిల్లు-2024ను లోక్సభ ఆమోదించింది.…
బాబుకు..ఎన్నికలంటే భయం పుట్టేలా గెలిచారు. ఇక కార్యకర్తల తరువాతే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో 50 స్థానాలకు 39 స్థానాలలో విజయం సాధించిన వైసీపీ నేతలతో జరిగిన అభినందన సమావేశంలో…
భీమవరంలో జిల్లా కలెక్టరేట్ వద్ద AP రిటైర్డ్ ఎంప్లాయీస్ నిరసన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉపాధ్యాయ సంఘాల (FAPTO) పిలుపు మేరకు నేడు, బుధవారం మధ్యాహ్నం భీమవరం లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన…
భీమవరం మండలంలో 12 సీసీ రోడ్లను ప్రారంభించిన..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇదే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర…
భీమవరంలో మజ్జిగ చలివెంద్రం ప్రారంభించిన గ్రీన్ పార్క్ వాకర్స్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని బి వి రాజు & వీరమ్మ పార్క్ సమీపంలో భోగలింగేశ్వరస్వము గుడి వద్ద గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్…
కొణిదల నాగబాబు, సోము వీర్రాజు ఎమ్మెల్సీ లుగా ప్రమాణ స్వీకారం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత, కొణిదల నాగేంద్ర రావు సతీ సమేతంగా మండలి…
పార్లమెంట్లో ”వక్ఫ్ సవరణ బిల్లు-2025”.. సాహసోపేత అడుగు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా పలువురు ముస్లీమ్ ప్రముఖులు, కాంగ్రెస్, మజ్లీస్ తదితర రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా…