భీమవరం శ్రీ వాసవి మాతకు పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అంజిబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆర్యవైస్యుల ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ భవనంలో శ్రీమాతా వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు.…
భీమవరంలో పురాతన శ్రీసీతారామలింగేశ్వర దేవాలయం పునఃప్రారంభం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వాసుపత్రి రోడ్డులోని పురాతన శ్రీసీతారామలింగేశ్వరస్వామివారి దేవాలయ పునఃప్రతిష్టా మహోత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా నేడు, శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఆలయ అర్చకులు…
తిరుమలలో టైం స్లాట్ టికెట్స్.. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు రద్దు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో ఫిబ్రవరి 4వ తేదీ న రథసప్తమిని పురస్కరించుకుని భక్తులకు ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి టీటీడీ…
భీమవరం చిన్నమిరంలో.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నమిరంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పై అవగాహన సదస్సు…
పెరుగుతూనే ఉన్న బంగారం, వెండి ధరలు..తాజాగా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇటీవల పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు మరోసారి నేడు, శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల…
ఫ్లాష్ .. సిబ్బంది ఉండగానే తణుకు రూరల్ ఎస్ ఐ ఆత్మహత్య..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య పెను సంచలనంగా మారింది. నేటి ఉదయం శుక్రవారం ఉదయం తణుకు రూరల్ పోలీస్ష్టేషన్లో (Tanuku…
హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఫై పబ్లిక్ గా.. ఇంత దారుణమా?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారాలు, ఆగటం లేదు. నైతిక విలువలకు వలువలు వలుస్తున్నారు తాజాగా మరో.. సభ్యసమాజం సిగ్గుపడే ఘటన శ్రీకాకుళం జిల్లాలో…
వర్మ..వెంకటేష్.. అమితాబ్.. సేతుపతి.. మల్టీస్టారర్ ‘సిండికేట్’..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సత్య రీ రిలీజ్ సందర్భంగా భీమవరం బ్రాండ్ .. ఒకనాటి పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…
స్వల్ప లాభాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భారతీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు కాస్త లాభాల బాటనే పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ…
ఏపీలో 44,776 కోట్లలతో 15 ప్రాజెక్టులకు ఆమోదం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశం నేడు, గురువారం ముగిసింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ.…