కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కీలక కేటాయింపులు ఏమిటంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం కేంద్ర వార్షిక బడ్జెట్ (2025-26)నుఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టారు. బీహార్ కు…

ఈ ఏడాది బడ్జెట్‌లో వరాల జల్లు.. హైలైట్స్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉదయం 11 గంటల కు బడ్జెట్ ప్రసంగం…

శుభవార్త!.. 12 లక్షల లోపు ఆదాయం వరకు ఇన్కమ్ టాక్స్ లేదు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనిలో మధ్యతరగతి ప్రభుత్వ,…

భీమవరంలోనే ‘జిల్లా కలెక్టరేట్’ ఉండాలి.. మారిస్తే ప్రజా ఉద్యమమే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌ స్థల మార్పు పై భీమవరం నుండి మరో ప్రాంతానికి తరలిస్తారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ…

నేటి నుండి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు మొదలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలే గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ ధరలకు మేమేం తక్కువ కాదు అన్నరీతిలో మరోసారి తాజగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

పెనుగొండ శ్రీ వాసవీ ఆలయంలో సీఎం చంద్రబాబు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రోజును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో నేడు, శుక్రవారం పశ్చిమ…

మహాశివరాత్రి కళ్యాణోత్సవములుకు ‘సోమారామం’లో పందిరి రాటా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పవిత్ర పంచరామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు వచ్చే ఫిబ్రవరి 24వ…

భీమవరం శ్రీ వాసవి మాతకు పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆర్యవైస్యుల ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ భవనంలో శ్రీమాతా వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు.…

భీమవరంలో పురాతన శ్రీసీతారామలింగేశ్వర దేవాలయం పునఃప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వాసుపత్రి రోడ్డులోని పురాతన శ్రీసీతారామలింగేశ్వరస్వామివారి దేవాలయ పునఃప్రతిష్టా మహోత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా నేడు, శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఆలయ అర్చకులు…

తిరుమలలో టైం స్లాట్ టికెట్స్‌.. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు రద్దు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో ఫిబ్రవరి 4వ తేదీ న రథసప్తమిని పురస్కరించుకుని భక్తులకు ఏర్పట్లపై టీటీడీ పాలకమండలి టీటీడీ…