కాళ్ళకూరులో పవిత్ర వరూధిని ఏకాదశి.. వేలాదిగా భక్తులు..ఆధ్యాత్మిక సందడి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర వరూధిని ఏకాదశి సందర్భముగా నేడు, శనివారం శ్రీ నారాయణుడిని దర్శించుకొంటే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని పురాణ…
ప్రజల రక్తం తాగేది జగనే .. నేను రక్తం ఎక్కిస్తాను.. చంద్రబాబు సెటైర్స్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రముఖి వస్తే ప్రజల రక్తం తగ్గుతుందని ఇటీవల సీఎం జగన్ పెద్ద ఎత్తున తన సభలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానికి…
పశ్చిమ గోదావరి జిల్లాలో, వృద్ధులు, వికలాంగులకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోనే తొలిసారిగా ఎన్నికల సంఘం వృద్ధులు, నడవలేని 40 శాతంకన్నా ఎక్కువ వికలాంగత్వం వున్న వికలాంగులకు తమ ఇళ్ల వద్దే ఓటు…
భీమవరం DNR కాలేజీ లో ‘Edex’ కోర్సులపై సమీక్షా సమావేశం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో అఫిలియేషన్ లో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి…
ఉండిలో నా మెజారిటీని తగ్గించలేరు..శివ’ చేస్తుంది తప్పు.. రఘురామ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఉండి లో కూటమి బలపరచిన టీడీపీ అభ్యర్థిగా నేటి శనివారం ఉదయం ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో…
కరోనా సమయంలో వీళ్లంతా ఎక్కడికి పోయారు? వీళ్లా ప్రజలను ఉద్దరించేది? .. గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల నేటి శనివారం ప్రభుత్వ విప్ మరియు భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్…
జగన్ తప్ప బిసి లను ఎవరు పట్టించుకొన్నారు? నరసాపురం సభలో సీఎం జగన్ తో ఉమాబాల..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శుక్రవారం నర్సాపురంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ తో పాటు లోక్ సభ అభ్యర్థిని గూడూరి ఉమాబాల,…
భీమవరం మండలం అభివృద్ధి చేసిన రియల్ హీరో గ్రంధి .. కొమరాడ నుండి చేరికలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం కొమరాడకు చెందిన పలువురు జనసేన యువకులు అభిమానులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. టీడీపీ…
ప్రజలు మార్పు కోరుకొంటున్నారు.. అంజిబాబు.. 3వార్డు జనసేన సమావేశంలో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల కూటమి అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలను ఆదుకుంటామని,…
ఉండిలో ప్రచార జోరు పెంచిన ఎంపీ రఘురామా, దంపతులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండిలో త్రిముఖ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. టీడీపీ అభ్యర్థిగా ఎంపీ రఘురామా కృష్ణంరాజు ,వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు…