పవన్ అడిగిన పట్టు తగ్గని కొణతాల..అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నాగబాబు ? పొత్తులోనే అభ్యర్థుల కిరికిరి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ పొత్తులో భాగంగా జనసేన కు రాష్ట్రంలో ఇప్పటికే అనధికారికంగా 3 లోక్ సభ సీట్లు అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఖరారయ్యాయి…
కొల్లేరు ను కాపాడటానికి 56 మంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది గస్తీ ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి , ఏలూరు జిల్లా నడుమ ఉండే ప్రాచీన మంచినీటి సరస్సు కొల్లేరు అభయారణ్యం ఐదో కాంటూరు పరిధిలో ఎక్కడా…
ఫ్యాన్, ఇంట్లో తిరుగుతూ ఉండాలి.. సైకిల్’ ఇంటి బయట ఉండాలి.. సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు ఆదివారం అనం తపురం జిల్లాలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం…
AP చరిత్రలో పెద్ద బహిరంగ సభగా రాప్తాడు ‘సిద్ధం ’.. అంతా జనసముద్రమే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు ఆదివారం అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో జరిగిన ‘సిద్ధం ’ బహిరంగ సభలో సీఎం జగన్…
భీమవరంలో సుబ్బారాయుడి గుడి పునః నిర్మాణానికి శంకుస్థాపనలో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా సుప్రసిద్ధ శ్రీ సుబ్రమణేశ్వర షష్ఠి గుడిగా ప్రాచుర్యం పొందిన భీమవరం, శ్రీరాంపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి…
జనసేనాని భీమవరం పర్యటన ఈ నెల 21, 22 తేదీలలో…
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడుతున్న తరుణంలో గత వారం ఆయన…
గణపవరంలో 4 నాట్లు తుపాకులు ను స్వాధీనం చేసుకొన్నా పోలీసులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ప్రభుత్వ అనుమతులు లేని నాటు తుపాకులు వినియోగిస్తున్న నలుగురిపై గణపవరం పోలీసులు కేసు నమోదు చేశారు.…
నరసాపురం వద్ద రైలు క్రింద పడి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్లో రైలు కిం ద పడి విద్యార్థి ఆత్మ హత్య ? చేసుకున్న ఘటన…
వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. విచారణకు రావాలని కోర్ట్ ఆదేశాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసారని…
రేపటి నుండి తిరుమల శ్రీవారి ‘మే’ నెల దర్శనం టికెట్స్ విడుదల.. ఇతర సేవల టికెట్స్ ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం శ్రీవారి దర్శనం కు వెళ్లే భక్తులు కు రేపటి నుంచి ఆన్లైన్లో మే నెలకు సంబంధించి దర్శన టికెట్లను…