తాడేపల్లి గూడెంలో మంత్రి కొట్టు.. నామినేషన్ సందడి.. ఎంపీ అభ్యర్థి ఉమాబాల జోష్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్స్ వెయ్యడానికి చివరి రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. వీరిలో కీలకంగా తాడేపల్లిగూడెం…

ఉండిలో ఇంటింటా ప్రచారంలో రఘురామా.. శివరామరాజు ఫై సంచలన వ్యాఖ్యలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఈరోజు ఉదయం ఉండి నియోజకవర్గం, పాలకోడేరు మండలంలోని గొల్లలకోడేరు, గరగపర్రు, మైప గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో జనసేన,…

రాజంపేటలో ఇద్దరు మాజీ సీఎం లతో పవన్.. అరుదయిన కాంబినేషన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం రాజంపేటలో ఒక విభిన్న కాంబినేషన్‌ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి…

ఏపీ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల పర్వము ముగింపు…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్ల పర్వము నేటి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు .. ముగిసిపోగా రేపు (శుక్రవారం)…

JEE Mains 2024 ఫలితాలు విడుదల.. తెలుగు విద్యార్థుల సత్తా!

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం తెల్లవారు జామున ఎన్‌టీఏ .. జేఈఈ మెయిన్స్‌ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా…

ఆంధ్రా పేపర్‌ మిల్‌కు లాకౌట్.. సుమారు 3000 కార్మికుల పరిస్థితి?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎవరు ఊహించని రీతిలో నేడు, గురువారం ఉదయం రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్‌ మిల్‌కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. పేపర్ మిల్లు గేట్లకు…

విశాఖపట్నం,చెన్నై ఎగ్మూర్‌, బెంగళూరుకు వేసవి ప్రత్యేక రైళ్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్‌, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.…

పవన్.. ఇలా కృష్ణ గారి గురించి మాట్లాడకండి..ఆయన పొత్తులు మార్చుకోలేదు.. నరేష్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులు పవన్ కళ్యాణ్ ను క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఆధునిక తెలుగు సినిమా సత్తా…

శుభవార్త! రైల్వే లో.. జనరల్ కోచ్​లో ప్రయాణించేవారికి 20 రూ. కే భోజనం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. ట్రైన్‌లో ప్రయాణించే జనరల్ కోచ్‌లో ఉన్నవారికి సదుపాయాలు అంతగా ఉండవు. వారు తక్కవు ఖర్చుతో…

22 రోజులు 2100 కి.మీ, సాగిన బస్సు యాత్ర.. రేపు సీఎం జగన్ నామినేషన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ను నేటి బుధవారం తో ముగించారు. రేపు…