భీమవరం పంచారామంలో మహాశివరాత్రి కల్యాణోత్సవాలు ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచారామ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న గునుపూడి సోమారామం లో నేటి నుండి మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. నేటి బుధవారం…

భీమవరం 100 పడకల ఆసుపత్రికి మరో 28 కోట్లు నిధుల మంజూరు.. ఎమ్మెల్యే గ్రంధి, హర్షం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చిన 4 ఎకరాల స్థలంలో నిర్మాణం అవుతున్న శ్రీమతి…

పశ్చిమలో విషాదం.. భర్త కొట్టిన ఒక్క చెంప దెబ్బకు మరణించిన భార్య..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరులో గత మంగళవారం జరిగిన ఘటనపై పోలీసుల చెప్పిన తాజా వివరాల ప్రకారం..…

ఛలో ఢిల్లీ మార్చ్‌.. రైల్ రొకో.. రైతుల మరో ఉద్యమ శంఖారావం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఎన్నికల ముంగిట మోడీ సర్కార్ మరో అగ్ని పరీక్ష ను ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమయింది.దేశవ్యాప్తంగా తమ రైతుల డిమాండ్లు నెరవేర్చాలని ఉత్తరాది రైతులు…

నిలిచిపోయిన పేస్ బుక్ సర్వీసులు.. పునరుద్ధరణ…

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సర్వర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా నేటి రాత్రి…

చంద్రబాబు హామీల బ్రహ్మస్త్రాలు.. బిసిలకు 50 ఏళ్లకే పింఛను 4 చప్పున..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మంగళగిరి లో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభలో వారు ఉమ్మడిగా రూపొందించిన బీసీ డిక్లరేషన్ ను…

ఆ 3 సినిమాలు నా కెరీర్ ను నిర్ణయించాయి… మహేష్ బాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజగా ఒక మీడియా ఛానెల్ ఇంటర్యూలో తన కెరీర్ ను మలుపు త్రిపిన 3సినిమాలను ప్రకటించారు.…

ప్రధాని మోడీ కోసం.. జై శ్రీరాం అనండి.. ఆకలితో.. రాహుల్ ఆగ్రహం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి నేడు, మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘ప్రజలు ఫోన్ చూడండి.. జై శ్రీరాం…

భీమవరంలో ..ఈ పేద ‘వృద్ధ దంపతులు’ కు న్యాయం చెయ్యండి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఫై చిత్రంలో చూస్తున్న 70 ఏళ్ళ ఫై బడిన ఈ పేద వృద్ధ దంపతులు పేర్లు దొకల నాగన్న. అప్పయ్యమ్మ లది…

హైదరాబాద్ కన్నా మిన్న గా వైజాగ్ అభివృద్ధి.. సీఎం గా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తా.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్ నేడు, మంగళవారం జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు…