పశ్చిమ గోదావరి జిల్లాలో ఈకెవైసీ సమస్య..నిలచిపోతున్న రిజిస్ర్టేషన్లు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2.0 విధానంలో అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు వస్తుండటంతో రిజిస్ట్రేషన్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.…
దూసుకొనివస్తున్న తుపాను …. భీమవరం, నర్సాపురం తీరా ప్రాంత ప్రజలు అలర్ట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొనివస్తున్న ‘మిచాంగ్‘ తుఫాను ఎల్లుండి సోమవారం డిసెంబర్ 4 న సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ను…
భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ మాలధారణ భక్తుల ‘జ్యోతి’ శోభా యాత్ర
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయ ఆవరణ నేడు, శుక్రవారం రాత్రి అందమైన విద్యుత్తూ దీపాలంకరణతో పాటు శ్రీ అమ్మవారి దీక్ష…
AP జనసేన నేతలతో పవన్, విస్తృత స్థాయి సమావేశంలో ఏమన్నారంటే…
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం అమరావతి లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం…
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘సలార్ ‘ ట్రైలర్ వచ్చేసింది..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్-1 ‘ ట్రైలర్…
నివా బుపా’కాంపస్ రిక్రూట్మెంట్ లో 30మంది DNR కాలేజీ MBA విద్యార్థులు ఎంపిక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక DNR విద్యాసంస్థల క్యాంపస్ లో నివా బుపా కంపెనీ కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించిన ప్లేసెమెంట్ డ్రైవ్…
భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారికి భారీ ‘సారె’ .. నేటి విశేషాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం ఉదయం 7 గంటల నుండి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ మాతలచే…
ఆంధ్ర ప్రదేశ్ కి ‘మైచౌంగ్’ తుఫాను ముప్పు…
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా…
ప.గో. జిల్లా ప్రయాణికుల కోసం.. ఆ 2 ప్రత్యేక రైళ్లు పొడిగింపు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా రైళ్లు ప్రయాణికులకు శుభవార్త!తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10…
ఉద్రిక్తత ..నాగార్జున సాగర్ లో సగం AP స్వాధీనం.. జగన్ సర్కార్ సాహసం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద హైటెన్షన్ నేడు, శుక్రవారం 2వ రోజు కూడా కొనసాగుతోంది. ఏపీలో రైతులకోసం ఎన్ని విజ్ఞప్తులు చేసిన తెలంగాణ…