రాహుల్ గాంధీ వాహనంపై రాళ్ల దాడి.. జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో నేడు, బుధవారం…

గోదావరి జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు మరిన్ని రోజులు పొడిగింపు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ మధ్య రైల్వే తాజాగా విడుదల చేసిన ప్రకటనలో 23 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పొడిగించింది. వీటిలో ఉభయ…

శ్రీరాముడిగా మహేష్ బాబు, ఆంజనేయుడుగా చిరంజీవి.. హనుమాన్’ సిక్వెల్ .. ప్రశాంత్ వర్మ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి ప‌ర్వ‌దినాన గుంటూరుకారం, నా సామిరంగ‌, సైంథ‌వ్ వంటి మూడు అగ్ర హీరోల పెద్ద‌ చిత్రాల‌తో పోటీ ప‌డుతూ భీమవరం కుర్రోడు…

భీమవరంలో అద్భుతం..సెల్ టవర్ పైకి ఎక్కి 11 రోజులుఉన్న వ్యక్తి .. దిగివచ్చాడు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో చాల మంది వ్యక్తులు తమ సమస్యలు సాధనకు సెల్ టవర్ లు ఎక్కి ఒకటి రెండు రోజులు హడావిడి చేసి…

భీమవరం మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా ఛార్జ్ తీసుకొన్న..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ గా ఏ . శ్రీ విద్య బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధులలో…

టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ సిద్ధం.. బీజేపీ ఒంటరిగానే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి కొద్దీ రోజులలో రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి కి చెందిన అభ్యర్థుల లిస్ట్ ఇప్పటిదాకా అధికారికంగా విడుదల…

AP వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ప్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో,మెడికల్ కాలేజీలలో మొత్తం 424 అసిస్టెంట్ప్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి నేడు, మంగళవారం నోటిఫికేషన్…

రైలులో రిజర్వేషన్ ప్రయాణికులకు .. ఇకపై ఆలా కుదరదు.

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలు రిజర్వేషన్ చేసుకొనే ప్రయాణికులకు ఒక తాజా షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఇటీవల రైలులో ప్రయాణికుల రిజర్వే షన్ వివరాలను ట్రావెలింగ్…

తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైయ్యింది ? BRS నేతల వలసలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కావలసిన 60 మ్యాజిక్ ఫిగర్ దాటి కేవలం 4 సీట్లు అదనంగా గెలుచుకున్న కాంగ్రెస్…

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ బదిలీ.. కొత్త ఎస్పీగా అజితా వేజెండ్ల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా అజితా వేజెండ్ల నియమితులయ్యారు. ప్రస్తుతం జగ్గయ్యపేట డీసీపీగా పని చేస్తున్న మహిళా ఐపీఎస్ అజితా వేజెండ్ల…