సామర్ల కోటలో వెయ్యి కి పైగా ఇళ్లను పేదలకు.. గర్వముగా ఉంది.. సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా సామర్లకోటలో నేడు, గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన…
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అమిత్ షా చెప్పారు.. లోకేష్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్ అయిన దరిమిలా నందమూరి కుటుంబ పెద్దగా తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్న బీజేపీ రాష్ట్ర అడ్జక్షురాలు పురంధరేశ్వరి అని వైసిపి…
తెలంగాణాలో 119 స్థానాలలో షర్మిల పార్టీ పోటీ.. సికింద్రాబాద్ నుండి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చెయ్యడానికి ఒకదిశలో సిద్దమైనప్పటికీ తన డిమాండ్స్ కు…
నరసాపురంలో బాపు ఘాట్ పునః ప్రారంభానికి టెండర్లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం గోదావరి తీరంలో బాపు ఘాట్ వద్ద మూతపడిన ఏపీ టూరిజం రెస్టారెంట్, బోట్స్ క్లబ్ ను తిరిగి…
విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా “స్పార్క్ ట్యాంక్ – 2023 ఫైనల్స్ ”
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని డా. బి.వి. రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు నేడు,…
భీమవరంలో 19, 20 ,21 వార్డులకు రేపు.. ఆరోగ్య సురక్ష..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంపట్టణంలో రేపు గురువారం ఉదయం గం.9.00లకు P.S.M. గరల్స్ హైస్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించబడును. ఈ కార్యక్రమం…
శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి దసరా మహోత్సవాలు కు ఏర్పాట్లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు దేవాదాయ…
చంద్రబాబు సంతకాలతో సహా దొరికేసాడు..అదే కేసులో ఈడీ 4గురిని అరెస్ట్ చేసింది.. సజ్జల
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి 33 రోజులు అయ్యాయని దీనిని అక్రమ కేసు అని…
ఈ 15న భీమవరంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ నేతల సమావేశం.. ఎన్నికలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టౌన్ హాలులో నేడు, బుధవారం ఏపీ మునిసిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతల మీడియా సమావేశంలో ..ఏపీ రాష్ట్ర అడ్జక్షుడు…
లోసరిలో నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం లోసరి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్ , భీమవరం…