పశ్చిమలో చంద్రబాబు ఎన్నికల పర్యటన.. పవన్ జోడిగా ..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు ఇక ఏప్రిల్ లో జరుగుతాయి అని భావిస్తున్న నేపథ్యంలో ఒక ప్రక్క సీఎం జగన్ రేపు శుక్రవారం భీమవరంలో జగనన్న…

పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి..చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం బెంగళూరు లో నిర్వహించిన TDPఫోరం సమావేశంలో తెలుగు దేశం పార్టీ అధినేత అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. పేదరికంలేని సమాజం…

డీఎండీకే అధినేత, సినీ హీరో, కెప్టెన్‌ విజయ్ కాంత్ మృతి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడులో నేడు గురువారం, డీఎండీకే అధినేత, సీనియర్ సినీ హీరో విజయ్ కాంత్ మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్యశాఖ సెక్రటరీ ఈ…

‘ఐజీ’గా ప్రమోషన్ పొందిన ఏలూరు డీఐజీ అశోక్‌కుమార్‌.. 9 మందికి ఐజీలుగా ప్రమోషన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు రేంజ్‌ డిప్యూటీ ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఐజీ) గోరంట్ల వెంకట గిరి అశోక్‌కుమార్‌కు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌…

భీమవరంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే గ్రంధి సమీక్ష .. ఎందుకంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల 29వ తేదీన పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రమైన భీమవరం అభివృద్ధికి…

భీమవరంలో లాయర్స్ BAR.. రిలే నిరాహారదీక్షకు జనసేన మద్దతు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థిరాస్తులకు నష్టం కలిగించే విధంగా తీసుకువచ్చిన ACT 27 OF 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని…

బియ్యం ధరలు అదుపు.. రంగంలోకి కేంద్రం.. ‘భారత్ రైస్’ కిలో బియ్యాన్ని రూ.25కే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క మరో 3 నెలలు తరువాత దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ‘ఆసేతు హిమాచలం’ ‘పెట్రోలు మొదలుకొని ఉప్పు‘…

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో 5 గురు అమలాపురం వాసులు దుర్మరణం.. వారు ఎమ్మెల్యే బంధువులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా టెక్సాస్‌లో తాజగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందగా.. ఒకరి పరిస్థితి…

ఏలూరు జిల్లాలో మరో కరోనా కేసు నమోదు..ఐసోలేషన్‌ వార్డు సిద్ధం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో గత వారం రోజులు క్రితం తోలి కరోనా కేసు నమోదు అయిన విషయం విదితమే.. అయితే తాజాగా మరో…

జనసేనలో చేరిన వైసిపి MLC వంశీకృష్ణ యాదవ్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నం కు చెందిన అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. నేడు, బుధవారం జనసేనాని పవన్‌…