ఈ 4న్నరేళ్లలో 130 ప్రాజెక్టులు ఏర్పాటుచేసి..86 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాము.. సీఎం. జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఫిబ్రవరిలో అందిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇండస్ట్రీస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌…

అల్పపీడనం వాయుగుండంగా..మరో 2 రోజులు భారీ వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే గత 2 రోజులుగా రాయలసీమ కోస్తా…

మెగాస్టార్ ఫై మన్సూర్ అలీఖాన్ తీవ్ర వ్యాక్యలు.. 20 కోట్ల రూ. పరువు నష్టం దావా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు కు చెందిన నటి త్రిషపై అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు,రాజకీయనేత, మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ?…

డిసెంబర్ 1న పవన్..జనసేన’ విస్తృత స్థాయి సమావేశం.. భీమవరం నుండి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం తో పొత్తు పెట్టుకొన్న జనసేన కు కేటాయించే సీట్లు వచ్చే జనవరిలో ప్రకటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు…

డిసెంబర్ 2న జాబ్ మేళ… ఏపీ లో కొత్త పార్టీ పెడతా.. జేడీ లక్ష్మి నారాయణ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేడు, బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని.. ఏ…

గత ఏడాది కన్నా,దేశంలో బియ్యం ధరలు 20శాతం పైగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా అన్ని నిత్యావసర వస్తువులతో పాటు దక్షిణాది వారు దినసరి ఆహారంలో ఉపయోగించే బియ్యం ధరలు బాగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే…

భీమవరంలో ఘనంగా, శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు జన్మదినవేడుకలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేటి మంగళవారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు జన్మదిన వేడుకలను అయన అభిమానులు, వైసిపి…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి హుండీ ఆదాయం లెక్కించగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, మంగళవారం (తేదీ నవంబర్ 28)భక్తులు హుండీలో ఇటీవల కాలంలో భక్తులు సమర్పించిన కానుకలు…

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారం ముగిసింది.. ఇక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో నేటి మంగళవారం సాయంత్రం 5గంటలతో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. 2023 సాధారణ ఎన్నికల ప్రచార…

ఏలూరు జిల్లాలో యువకుడి డబ్బు దోచేసిన ‘సైబర్’ మోసగాళ్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సైబర్ టెకనాలజీ గురించి అంతో ఇంతో అవగాహన ఉన్న యువత, ఉద్యోగులు కూడా ఎక్కువగా సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా..…