పెట్రోల్,డీజిల్ ధరలుకూడా తగ్గించే అవకాశాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముందస్తు లోక్ సభ ఎన్నికలకు మోడీ సర్కార్ సిద్ధం అవుతుందని తాజా పరిణామాలు బట్టి విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో .. తాజాగా…

భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కార్యాలయంలో స్థానిక ప్రజానీకానికి రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు. తెలియజేసారు, సోదరి సోదరుల…

భీమవరం, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి శ్రావణమాసం సారె..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శుభకార్యాల శ్రావణ మాసం కావడంతో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి దూరప్రాంతాల నుండి సైతం భక్తులు , పెళ్లి జంటలు,…

నరసాపురం,ఆక్వా యూనివర్సిటీ లో ఈ విద్యాసంవత్సరం ఈ 60 సీట్లతో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా పంటలకు , సముద్ర తీరా ప్రాంత మత్య సంపద ఉత్పత్తులకు, చేపలు, రొయ్యలు ఎగుమతులతో దేశంలోనే…

నేటి రాత్రి ..ఆకాశంలో అద్భు తం ఆవిష్కృతం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం (ఆగస్టు 30) రాత్రి 8 గంటల తరువాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో చంద్రుడు అరుదైన సూపర్…

‘కల్కి 2898 ఏడీ’ లో రాజమౌళి పాత్ర ఏమిటి ?…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ భీమవరం బ్రాండ్, ఆలిండియా సినీ సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే .. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా…

పశ్చిమలో.. ‘చిన్న తిరుమల’లో దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి…

విశాఖ లో 2వ రోజుకు KA పాల్ నిరవధిక దీక్ష

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో తనదైన ప్రత్యేకతను చాటుకొనే కె ఏ పాల్ మరో ముందగు వేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను…

ఈనాడు’ రాతలపై జగన్ సర్కార్ కన్నెర్ర.. ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజగా నేడు, మంగళవారం ప్రముఖ దిన పత్రిక ఈనాడు పై ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం…

వంట గ్యాస్ సిలిండర్ ధర 200రూ. తగ్గింపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిసెంబర్ లో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా…