భీమవరంలో దారుణంగా పడిపోయిన మాంసాహార విక్రయాలు.. ధరలు కూడా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీకమాసం కావడంతో ఈ నెల రోజులు పాటు మాంసాహారం ముట్టనివారి సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో భీమవరంలో…

విశాఖ నుండి పాలనకు జగన్ సర్కార్ ముందడుగు .. పాలనా భవన ఏర్పాట్లకు జిఓ జారీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నం రాజధానిగా అక్కడ నుండి పాలన మొదలుపెట్టే యోచనలో ఉన్న జగన్ సర్కార్ శరవేగంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. తాజగా నేడు,…

కెసిఆర్,పాలనలోఅభివృద్ధి ఏది? .. అన్న చిరంజీవి, వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.. పవన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో వరుసగా ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొంటున్నారు.. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల…

భీమవరం.. విద్య’ బోధించే మాస్టర్ చేసే పనేనా? విద్యార్థిని కి తాళికట్టి ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాఠశాలలో విద్య బుద్దులు, జ్ఞానం బోధించాల్సిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని(15)కి ప్రేమ పాఠాలు నేర్పటం మొదలుపెట్టాడు..చివరికి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి…

ప.గో జిల్లా ప్రయాణికులు కు గమనిక..ఈ 27 నుంచి పలు రైళ్లు రద్దు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్ పనుల వల్ల పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. వీటి ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా…

క్షణికావేశాలు.. పాలకొల్లు, తణుకులలో యువతులు ఆత్మహత్యలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో .. చిన్న చిన్న కారణాలతో ఇంట్లో పెద్దలపై అలిగి ఇద్దరు అమ్మాయిలు తమ బంగారు భవిషత్తు ను…

నాగ‌చైత‌న్య జ‌న్మ‌దినం.. ‘దూత’ ట్రైల‌ర్‌ విడుద‌ల.. ఒక రేంజ్ లో ఉంది…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సినిమాలలో సరైన హిట్ లేక వెనుకపడ్డ అక్కినేని నాగ‌చైత‌న్య తొలిసారిగా న‌టించిన వెబ్‌సిరీస్‌ ‘దూత’ ను అక్కినేని కుటుంబం తో…

21వ వార్డులో 32 లక్షలతో.. సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక 21వ వార్డులో 32 లక్షల రూపాయలతో MRO ఆఫీస్ సెంటర్ నుండి యనమదుర్రు డ్రైన్ బండ్ వరకు…

తూర్పు కాపులకు OBC రిజర్వేషన్, NCBC నిర్ణయించింది.. ఎంపీ జీవీఎల్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లోని మీడియాతో నేడు, బుధవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఏపీలో జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే…

రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు.. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌లో 15 మంది ఉన్నారు.. కేసీఆర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసారు. . కొడంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల…