Author: sigmatelugu@gmail.com

ఇకపై AP ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో కూడా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో చంద్రబాబు సర్కార్ తాజగా నేడు, శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించింది…

అదృశ్యం అయిన పదవ తరగతి విద్యార్థినులు దొరికారు…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీపేట పదవ తరగతి విద్యార్థినుల మిస్సింగ్ ను పోలీసులు ఛేదించారు. అదృశ్యం అయిన కొండపల్లి శిరీష, గడ్డం…

నరసాపురంలో బోల్తా కొట్టిన కళాశాల విద్యార్థుల ఆటో ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నేడు, శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో కళాశాల విద్యార్థులకు గాయాలైన ఘటన వారి తల్లి తండ్రులను…

శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు ఫై కలెక్టరేట్ లో సమీక్ష…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 13వ తేదీ నుంచి జరగనున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఎటువంటి ఇబ్బందులు…

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఒకనాటి బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నేడు, శుక్రవారం ప్రమాణ…

భీమవరం మీదుగా 2 వందే భారత్ రైళ్లు.. కేంద్ర మంత్రి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ మీడియా తో నరసాపురం పార్లమెంట్ పరిధిలో చేపట్టనున్న రైల్వే అభివృద్ధి పనులపై మాట్లాడుతూ.. నరసాపురం–మచిలీపట్నం మధ్య…

ఆకివీడులో.. టౌన్ ప్లానింగ్ అధికారి “ఆత్మహుతి యత్నం” ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లలో పట్టణ నిర్మాణాల అభివృద్ధి లో మినీ భీమవరం ను తలపించే ఆకివీడు నగర పంచాయతీలో గత గురువారం…

పట్టాలు ఎక్కడానికి ‘వందే భారత్ స్లీపర్’ ట్రైన్ సిద్ధం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో అతి త్వరలో చక్కటి భారతీయ మార్క్ కాషాయ రంగులో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు పలు…

14 కీలక అంశాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల తరువాత 14 కీలక…

నా జన్మ ధన్యం.. నేనంటే ఇంత అభిమానమా..? గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, గురువారం మీడియాతో తో మాట్లాడుతూ.. నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వేలాదిగాతరలివచ్చిన ప్రజానీకానికి…