శుభవార్త.. ఇకపై రైళ్లలో కూడా A T M సేవలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శుభవార్త.. ఇకపై రైలు ప్రయాణికులకు రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి సెంట్రల్ రైల్వే.. మొదటిసారిగా…
ఆంధ్ర ప్రదేశ్ లో ‘ఎస్సీ వర్గీకరణ’ కు క్యాబినెట్ ఆమోదం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గత మంగళవారం నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటిలో మొత్తం 24 అంశాలపై మంత్రులు చర్చించారు.. వాటిలో కొన్నింటికి ఆమోద…
గోవుల మరణాలు, వక్ఫ్ బిల్లు, పాస్టర్ ప్రవీణ్.. వైసీపీ కుట్రలే.. చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో కూటమిప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న తిరుమల గోశాల లో గోవుల మరణాలు , వక్ఫ్ బిల్లు వంటి , పాస్టర్…
రాజ్యసభ ఉపఎన్నిక నోటిఫికేషన్.. బీజేపీ తరపున విజయసాయి?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 11 నెలల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో తమ రాజకీయ భవితవ్యం కోసం, వ్యాపార…
పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి నేడు, మంగళవారం హీరో అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్…
భీమవరం మండలంలో రూ 3కోట్ల పైగా అభివృద్ధి పనులకు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలో సుమారు రూ 1కోటి 78 లక్షల అభివృద్ధి పనులకు,నరసింహాపురం గ్రామంలో రూ…
భీమవరం, నరసాపురం సముద్ర ప్రాంతాలలో ‘వేట’ నిషేధం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలం తీరప్రాంతం , నరసాపురం తీరా ప్రాంతాలలో నేటి మంగళవారం నుంచి చేపల వేట నిషేధం…
మోడీ సర్కార్ శుభవార్త.. ఆరోగ్య బీమా క్లెయిమ్ 1 గంటలోనే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ ప్రజలకు శుభవార్త చెప్పబోతోంది. దీనికి కసరత్తులు పూర్తీ అయ్యాయి’ ఇక ఆచరణలోకి రావడమే ఆలస్యం.. ఇకపై…
రాజుకొంటున్న 100 పైగా గోవుల మరణాల వివాదం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల తిరుపతిలో నిర్వహిస్తున్నSV గోశాలలో ఇటీవల 100 కు పైగా ఆవులు చనిపోయాయని, ఫోటోలు చూపించి వైసీపీ నేత భూమన కరుణాకర్…
పేరుపాలెం బీచ్లో మరో యువకుడు మృతి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎందరో యువకులను, ముఖ్యంగా ఎందరో విద్యార్థులను తనలో కలిపేసుకొనిపోయిన సముద్ర తీరా ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన అత్యంత…