పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా సి.నాగరాణి బాధ్యతలు స్వీకరించారు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ కావడంతో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా సి.నాగరాణి గత…
ఎపి ఈఎపిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుండి ప్రారంభం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుండి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా…
మాజీ వైసీపీ ఎంపీ, భరత్ వాహనాన్ని తగులబెట్టిన దుండుగులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఇటీవల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన విషయం విదితమే. అయితే ఆయన ఎన్నికల…
షాద్నగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..6 మృత్యులు..విషమంగా ఎందరో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నేడు, శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ ఫర్నేస్ పేలడంతో ఆరుగురు కార్మికులు…
‘కొత్త క్రిమినల్ చట్టాలు నిలుపుదల’ కోసం తణుకు లాయర్లు డిమాండ్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పౌర హక్కుల కు భంగం కలిగించే కొత్త క్రిమినల్ చట్టాలు అమలును నిలుపుదల చేయాలని తణుకు పట్టణానికి చెందిన న్యాయవాదులు కేంద్ర…
తుందుర్రులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శాసనమండలి చైర్మన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం ఉదయం భీమవరం మండలం లోని తుందుర్రు గ్రామానికి వెళ్ళిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు…
గత వైసీపీ పాలకులు దారుణమైన తప్పు చేసారు.. డ్వాకా సంఘాలుఫై MLA అంజిబాబు ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నేడు, శుక్రవారం అన్ని మునిసిపల్ శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ..…
భీమవరం మునిసిపల్ అధికారులకు ఎమ్మెల్యే అంజిబాబు కీలక ఆదేశాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాజీ మునిసిపల్ చైర్మెన్ కొటికలపూడి గోవిందరావుతో కలసి నేడు, శుక్రవారం కమిషనర్ ఎం శ్యామల…
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో..రేపు శనివారం ‘లోక్ అదాలత్’
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో, ఉన్న కోర్టులలో రేపు శనివారం అనగా ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్ను…
మా విజయవార్త ‘రామోజీరావు’ విన్న తరువాతే.. పవన్ కీలక వ్యాఖ్యలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని కోనూరులో ఏపీ ప్రభుత్వం నేడు, గురువారం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రులు, రాజమౌళి,…