భీమవరం పట్టణంలో శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే గ్రంధి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ముందుగా…
దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలో తొలిసారి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం తీవ్రత తగ్గాక దేశీయ స్టాక్ మార్కెట్లు లో గత 2వారాలుగా జోష్ పెరిగి అనేక రికార్డ్స్ నమోదు…
మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించిన చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్ సోమాజిగూడలోని…
ఆర్టికల్ 307 రద్దుని సమర్ధించిన సుప్రీంకోర్టు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం యావత్తు ఎదురుచూస్తున్నా.. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నేడు, సోమవారం ప్రకటించింది.ఆర్టికల్ 307 రద్దుని సుప్రీంకోర్టు రాజ్యాంగ…
వైసీపీకి భారీ షాక్…ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీకి ఊహించని భారీ షాక్ ఇచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ కే .. నేడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి…
బాబు గారు.. బాబు గారు..అంటూ నాగార్జున ను నిలదీసిపారేసిన శివాజీ..
సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 చివరి అంకం లో ప్రవేశిస్తుంది. వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. అలా గత శనివారం ఎపిసోడ్…
సోమారామం, కార్తీక అన్నసమారాధన కమిటీని అభినందించిన గ్రంధి రవితేజ..
సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులకు ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నిత్యా…
సీనియర్ హీరో విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమం..
సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తమిళనాడు తో పాటు తెలుగులో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించిన సీనియర్ హీరో మరియు డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ చాల…
రాజమండ్రి విమానాశ్రయంలో 347 కోట్ల.. పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
సిగ్మాతెలుగు డాట్, న్యూస్: గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే రాజమండ్రి విమానాశ్రయం (మధురపూడి} లో కేంద్ర పౌర విమానాయన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్…
శ్రీ మావుళ్ళమ్మ వారి ‘పునర్ దర్శనం’ 29 నుండి .. అమ్మవారికి బంగారు కానుక..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక భక్తురాలు ఎం ప్రత్యూష 8 గ్రాముల బంగారం కానుక అందజేశారు. నేడు శనివారం…