నేడు, భీమవరంలో వివాహ వేడుకకు సీఎం జగన్ .. భారీ భద్రతా ఏర్పాట్లు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు కు చెందిన వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు (సుభాష్ )వివాహం భీమవరంలో ప్రముఖ డాక్టర్ యిర్రింకి గోపాలకృష్ణ కుమార్తె…
నేటి నుండి మార్చి 11 వరకు పలు రైళ్లు రద్దు.. భీమవరం మీదుగా వెళ్లే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున నేటి బుధవారం,ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11వ తేదీ వరకు…
రైతు భరోసా నిధుల విడుదల.. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రైతులకు జగన్ సర్కార్ నేడు, బుధవారం వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.. వరుసగా నాలుగో ఏడాది…
పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిన్నారులను అంగవైకల్యం భారీ నుండి కాపాడటానికి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం వచ్చే మార్చి 3న…
భీమవరంలో వివాహ వేడుకకు సీఎం జగన్ …? అధికారులు పర్యవేక్షణ ఏర్పాట్లు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు కు చెందిన వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు (సుభాష్ )వివాహం భీమవరంలో రేపు బుధవారం జరుగుతున్నా నేపథ్యంలో ముఖ్యమంత్రి…
రేపు.. గోదావరి జిల్లాల మెగా జాబ్ మేళ.. 120 కంపెనీలు.. 5వేల ఉద్యోగావకాశాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్, నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధి కార్యా లయం సంయుక్త ఆధ్వర్యంలో రేపు బుధవారం…
భీమవరం DNR ఇంజనీరింగ్ కళాశాలలో KODNEST TECH.. కాంపస్ రిక్రూట్మెంట్ లో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక DNR ఇంజనీరింగ్ కళాశాలలో KODNEST TECHNOLOGIES PVT. LTD. కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ఈ నెల 26…
ఇక చాలు.. ఇంకేం సహకారం.. నేను పోటీ చేస్తా..ఉండి టీడీపీ లో రామరాజుల మధ్య కదిలించే ఘటన..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మంతెన రామరాజు ను మరోసారి అధిష్టానం ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహంతో…
నాదెండ్ల మనోహర్ ఫై తణుకు జనసేన తీవ్ర ఆగ్రవేశాలు .. టీపీగూడెంలో ఉద్రిక్తత..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటించాక.. పలు ప్రాంతాలలో వారి వారి క్యాడర్ లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.. గత…
ఆరవల్లి, మంచిలి గ్రామాల్లో అమృత్.. రైల్వే అండర్ పాస్లు ప్రారంభం.. ప.గో. బీజేపీ హర్షం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లోని అత్తిలి మండలం ఆరవల్లి, మంచిలి గ్రామాల్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా నిర్మించిన రైల్వే…