రైలు ప్రమాదం ప్రభావం .. పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యం లో కొత్తవలస మండలం భీమాలి వద్ద ప్రమాద బోగీలు తొలగించి ట్రాక్ సరిచేసే…
భీమవరంలో నల్ల రిబ్బన్లతో కళ్లకు కట్టుకొని టీడీపీ వినూత్న నిరసన.
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబును అవినీతి కేసులలో అరెస్ట్ చేసారని ఆరోపిస్తూ జగన్ సర్కార్ కు విభిన్న నిరసనగా గత ఆదివారం రాత్రి…
విజయనగరంలో ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. కంటకాపల్లి రైల్వేజంక్షన్…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి లోని పవిత్ర తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు బ్రోచర్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేడు,…
భీమవరం గ్రహణ సంప్రోక్షణ తదుపరి తెరుచుకున్న దేవాలయాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో గత శనివారం సాయంత్రం 6గంటల నుండి భీమవరం లో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం తో పాటు (…
పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్లు 14,47,509 మంది.. పూర్తీ వివరాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల సవరణ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్లజాబితాలో మొత్తం జిల్లా ఓటర్లు…
టీడీపీ లేకుండా తెలంగాణ ఎన్నికలు.. ఏమిటి ఈ దుస్థితి..కన్నీరు పెట్టుకొన్న కాసాని జ్ఞానేశ్వర్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ లేకుండా తెలంగాణ ఎన్నికలను ఊహించలేం.. అయితే రాష్ట్ర విభజన తరువాత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో…
పురంధేశ్వరిని హెచ్చరించిన విజయసాయి రెడ్డి.. బీజేపీ భానుప్రకాష్ ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాపట్లలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా తో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర…
తెలంగాణాలో కీలక సీట్లను జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ లొల్లి ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో జనసేన ముందుగా 32 సీట్లలో పోటీకి సిద్దపడినప్పటికీ బీజేపీ పెద్దలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోద్బలంతో హోమ్ మంత్రి అమిత్…
శ్రీ మావుళ్ళమ్మ వారి మండల దీక్షధారణ..చండి చండి హోమము’
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండల దీక్షధారణ పౌర్ణమి సందర్బంగా సంప్రదాయబద్ధంగా ప్రారంభమైయింది. నేడు శనివారం ఉదయం 5.15 నిమిషాలకు…