జనసేనలో చేరికపై ముద్రగడ’ అంతర్మధనం.. సీఎం పదవి పవన్ కు ఇచ్చే అవకాశం ఉందా ?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అతి త్వరలో జనసేన తీర్ధం తీసుకోవడం దాదాపు ఖాయం అని.. పవన్ కళ్యాణ్ స్వయంగా…
అయోధ్య లో బాలరాముడి ప్రతిష్టాపనకు దేశం యావత్తు ! భీమవరం కాషాయమయం.. శ్రీరామ శోభ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జై శ్రీరామ్ .. 500 ఏళ్ళు పైగా యావత్ భారతం నిరీక్షణ ఇన్నాళ్లకు నిజం అయ్యింది. నేడు, సోమవారం జరిగిన అయోధ్యలో…
భీమవరంలో జై! శ్రీరామ్.. శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ రాముడిని ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపంగా భారతీయుల ఆరాధ్య దేవుడిగా కొలుస్తారు, రేపటి సోమవారం జనవరి 22న శ్రీరాముని జన్మస్థలం…
AP కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి అధిష్టించిన వైఎస్ షర్మిల..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర విభజనతో విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసి గత 10 ఏళ్లుగా కళ కోల్పోయిన కాంగ్రెస్…
భీమవరంలో రూ.1 కోటి, దిశగా గుంటూరు కారం’ ఘాటు.. భీమవరం బ్రాండ్ అంటే కోట్లు ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో సంక్రాంతి కానుకగా విడుదలయిన గుంటూరు కారం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం కేవలం 10 రోజులకు నేటి ఆదివారం…
వైభవంగా.. శ్రీ మావుళ్ళమ్మవారి మహోత్సవాలులో భారీ భక్త సందోహం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ మొదలుకొని జనవరి 13 నుండి పిబ్రవరి 9 వతేది వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ…
పాలకొల్లులో ఆక్వా రైతులు 2K ర్యాలీ.. మా కూటమి అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు.. నిమ్మల హామీ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఆక్వా రైతులు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని 2కే ర్యా లీ నిర్వహించారు. ఈ…
లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో.. కిషన్ రెడ్డి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్ సభ ఎన్నికలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక స్పష్టత ఇచ్చారు. నేడు, ఆదివారం చేవెళ్లలో ఆయన…
అతి త్వరలో.. భీమవరం టౌన్ నుండి చెన్నె కు ‘వందేభారత్’ ఎక్స్ ప్రెస్..?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో ఏలూరు కు మాత్రమే వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం జిల్లా…
అయోధ్య కు వెళుతున్న చంద్రబాబు, పవన్.. బీజేపీ పొత్తు కోసం 5 – 5 ఆఫర్?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చరిత్ర ప్రసిద్ధి పొందిన అయోధ్య ఆలయం పునఃస్థాపితమై రేపు సోమవారం ప్రధాని మోడీ సమక్షంలో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా…