భీమవరంలో రెండో విడత గా 3 వేల 848 టిడ్కో గృహాల పంపిణీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గ ములో ఇల్లు లేని ప్రజలకు రెండో విడత గా 3 వేల 848 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ…

కోటి రూ. పైగా నిధులతో నిర్మించిన పలు రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శనివారం . భీమవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆయన…

మయన్మార్ సైనికులు భారత్ లో ప్రవేశించడం ఫై కేంద్ర హోం మంత్రి ప్రకటన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్-మయన్మార్ (బర్మా) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్న…

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు.. గతానికి బిన్నంగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు…

పశ్చిమ గోదావరిలో ఓటర్ల జాబితా అభ్యంతరాలను ఈనెల 22 లోపు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి కొద్దీ రోజులల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల జాబితా అభ్యంతరాలను ఈనెల 22 లోపు (వచ్చే…

ఆయారాం- గయారాంలను అసలు పట్టించుకోను.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, శనివారం మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి…

భీమవరంలో అలరిస్తున్న రాయప్రోలు హెరిటేజ్.. సంక్రాంతి బొమ్మల కొలువు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని బివి రాజు మరియు వీరమ్మ పార్క్ ఎదురుగ ఉన్న ‘రాయప్రోలు హెరిటేజ్’ అపార్ట్మెంట్ వాసులు సంయుక్తంగా .. సంక్రాంతి…

భీమవరం పట్టణానికి మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వ ఆమోదం ..ఎమ్మెల్యే గ్రంధి, హర్షం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానానికి ఎట్టకేలకు సుమారు 36 ఏళ్ల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించింది.1987లో మొదటి…

అంబేద్కర్ భావజాలం చంద్రబాబుకు నచ్చదు.. పేదలకు సెంటు భూమి ఇచ్చాడా? సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో…

దేశంలోనే ఎత్తయిన 206 అడుగుల డా, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోనే అతి ఎత్తయిన 206 అడుగుల డాక్టర్ అంబెడ్కర్ కాంస్య విగ్రహాన్ని నేడు, శుక్రవారం సీఎం జగన్ విజయవాడలో ప్రారంభించారు. ఈ…