Month: August 2023

పోలవరం’ విషయంలో చంద్రబాబు కు బుద్దిలేదు.. సీఎం జగన్ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం ఉదయం తాడేపల్లి నుండి హెలికాఫ్టర్ లో బయలు దేరిన సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం ,…

పశ్చిమలో..7 గ్రామాలలో సర్పంచి, 75 వార్డు సభ్యుల ఉపఎన్నికలకు ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో పలు పంచాయితీలలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 19న నిర్వహించనున్నారు. గత 2021…

భీమవరం రైల్వే టౌన్ స్టేషన్ అమృత్’ సభలో..మండలి చైర్మెన్ తో అరుదయిన కాంబినేషన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమృత్ భారత్ పథకం లో భాగంగా నేడు, ఆదివారం ఉదయం భీమవరం రైల్వే టౌన్ స్టేషన్ అభివృద్ధి కి 22.13 కోట్ల…

ప్రజా యుద్ధ నౌక , ఉద్యమ కళాకారుడు, గద్దర్ ఇకలేరు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రజా యుద్ధ నౌక , ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ కన్ను మూశారు. కొద్దీ…

భీమవరంలో పలు కార్యక్రమాలలో ఎంపీ రఘురామా, కుమారుడు .. టీడీపీ, జనసేన నేతల స్వాగతం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం,భీమవరం టౌన్ స్టేషన్ ,తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ లో 70 కోట్ల పైగా నిధులతో ఆధునీకరణ లో భాగంగా…

పశ్చిమలో..వరద బాధిత ప్రాంతాలలో రేపు, సీఎం జగన్‌ పర్యటన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్‌ రేపు, సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం రానున్నారు. ఏర్పాట్లను…

నేటి రాత్రి ఏలూరులో ..రేపు పోలవరంలో చంద్రబాబు పర్యటన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్ర బాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజులపాటు…

AP లోని 107 ఇంజనీరింగ్ కాలేజీలకు కౌన్సిలింగ్ అనుమతి లేదు.. ALART

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు రేపు సోమవారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 107 ఇంజనీరింగ్…

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల తీవ్రవిషాదం…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పుగోదావరి జిల్లాల్లో నేటి ఆదివారం ఉదయం కోరుకొండ వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం…

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నేటి శనివారం…