Author: sigmatelugu@gmail.com

ఎరువుల బ్లాక్ మార్కెట్ అరికట్టాలి.. భీమవరం వైసీపీ ‘రైతన్నకు బాసట..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత వై.యస్. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రైతన్నకు బాసట‘ నిరసన కార్యక్రమం లో…

రికార్డు స్థాయిలో పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. 24 క్యారెక్ట 10 గ్రాములు ధర రూ. లక్షా…

ఉపరాష్ట్రపతి ఎన్ని కలు .. తొలి ఓటు ప్రధాని మోడీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో నేడు, మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్ని కలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెం ట్ హౌస్‌లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని…

ఉపరితల ఆవర్తన ద్రోణి.. వరుణుడు కరుణిస్తాడు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వర్షాకాలంలో ఏపీలో 2 రోజులు చిరు జల్లులు, వర్షాలు మరో 5 రోజులు వేసవి ని తలపించేలా ఉక్కపోతతో విలవిల…

వరుసగా 2వ రోజు.. స్టాక్ సూచీలు లాభాల్లో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలుతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక, దేశంలో…

ఏపీలో నక్కపల్లిలో నిప్పాన్ స్టీల్ (AMNS)ఏర్పాటు ..కేంద్ర మంత్రి వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ISA) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నేడు సోమవారం ప్రారంభమైన 6వ ISA స్టీల్ కాన్‌క్లేవ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని…

ప. గో జిల్లా, రైతులకు యూరియా కొరత.. భీమవరంలో ధర్నా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల సార్వా పంట పండించడానికి యూరియా కొరతను నివారించడానికి అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, కోఆపరేటివ్…

భీమవరం శ్రీవరసిద్ధి వినాయక.. అన్న సమారాధన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్ని దానాల కెల్లా అన్నదానం గొప్పదని, 58 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు.…

భారత ఇంటెలిజెన్స్ బ్యూరో..455 పోస్టులకు.. 10th చాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు…

నూజివీడు ట్రిపుల్ ఐటీలో.. అధ్యాపకుడిని కత్తితో పొడిచిన విద్యార్థి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని ఆగ్రహించిన ఒక విద్యార్థి అధ్యాపకుడిపై దాడి చేసాడు. వివరాల్లోకి…