చంద్రబాబు అనుభవం..పవన్ ఆలొచన, రాష్ట్ర భవిష్యత్ కు మంచిది.. నాదెండ్ల
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ తో పొత్తు ను వ్యతిరేకిస్తున్న జనసేన నేతలను బుజ్జగించే ప్రక్రియా ను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.…
జగనన్న చేదోడు.. 325 కోట్ల జమా..ఆ గజదొంగలు ఇక్కడి వారు కారు.. సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మిగనూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ విడుత జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా బటన్…
చంద్రబాబు జైలు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్ట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో గడుపుతున్న టీడీపీ అధినేత, చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై నేడు, గురువారం ఏసీబీ కోర్టులో…
మార్గదర్శి కేసులో ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట.. విచారణ వాయిదా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన మార్గదర్శి కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్కు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ హైకోర్టులో…
పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాలల లో’చెకుముకి’ సైన్సు సంబరాలు వివరాలకు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనవిజ్ఞాన వేదిక – ఆం.ప్ర ఈ ఎఐపిఎస్ఎన్ అనుబంధం తో గత 33 సం॥లుగా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు విద్యార్ధుల…
ఈ 24న విజయదశమి’ సాధారణ సెలవుగా ప్రకటన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం తాజగా నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా…
శ్రీమహాలక్ష్మి దేవి అవతారంలో శ్రీమావుళ్ళమ్మవారు.. చండి హోమం ఘనంగా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో భాగంగా నేడు, బుధవారం శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు…
తెలంగాణ ఎన్నికలలో జనసేన’ నిజంగా పోటీ చేస్తుందా? లేదా?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో ఎన్నికలు మరో 6వారాలలో జరగనున్నాయి. అన్ని పార్టీలుతమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆఖరికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చి విలీనం…
భీమవరం మండలంలో పలు సిసి రోడ్లకు శంకుస్తాపనలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం బేతపూడి గ్రామపంచాయతీ పరిధిలో యమునేపల్లి వద్ద రూ 12 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి, కరుకువాడ, బేతపూడి…
పశ్చిమలో 314 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్’ధాన్యం కొనుగోలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని జాయింట్ కలెక్టరు రామ్ సుందర్రెడ్డి ఖరీఫ్ ధాన్యం సేకరణపై…