Category: News

ఉండి లోని రైతుల అకౌంట్స్ కు 6కోట్ల 59 లక్షల రూ.. రఘురామా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజక వర్గంలోని 4 మండలాలు లోని రైతులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రా అసెంబ్లీ ఉపసభాపతి రఘురామా కృష్ణంరాజు 6కోట్ల 59…

భీమవరంలో ప్రవేటు, కార్పొరేట్ స్కూల్స్ ఫై SFI, AVBP పిర్యాదులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో కొన్ని ప్రముఖ విద్య సంస్థలు వేసవి సెలవులు తరువాత స్కూల్స్ తెరుచుకోవడంతో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పీజులు వసూళ్లు…

సీఐ నాగరాజు కేసులో ‘సిట్’ విచారణ కమిటీలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల రోజుల క్రితమే లాక్ ఆప్ మర్డర్ చేసారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జనసేన కార్యకర్త , రౌడీ షీటర్…

నరసాపురంలోయువతిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నేడు, ఆదివారం ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.…

మరల ఇరాన్ ‘హర్ముజు ను మూసివేస్తే? ఈసారి అమెరికా టోల్ టాక్స్ వేస్తుంది.. ట్రంప్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాతో జరిగిన ఒప్పందానికి విరుద్ధంగా లెబనాన్ ఫై ఇజ్రాయిల్ ఇంకా బీకర దాడులు కొనసాగిస్తుండటంతో దానికి నిరసనగా మరల హర్ముజ్ ను…

‘ఉండి’ ప్రజల సమస్యలపై ‘రఘురామా’ ప్రజా దర్బార్ ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “ప్రజా దర్బార్” ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు…

‘కొడాలినాని’ కి బిగుస్తున్న ఉచ్చు.. విచారణకు ప్రభుత్వ ఆదేశాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని…

శ్రీరాముడిని అవమానిస్తారా? బాంగ్లాదేశ్ లో కదం తొక్కిన హిందువులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగ్లాదేశ్‌లో లక్షలాది హిందువులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. హిందువులు ఎక్కువగా ఉండే స్థానిక రంగ్‌పూర్‌లో 81 అడుగుల భారీ శ్రీరాముడి…

శ్రీవారి దర్శనానికి ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు…

ఒక ప్రక్క పెళ్లి కి నిశ్చితార్థాము.. గోదావరిలోకి దూకి కానిస్టేబుల్‌ ఆత్మహత్య..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడకు చెందిన వంశీ అనే యువ కానిస్టేబుల్‌ రాజమహేంద్రవరం రోడ్‌ కం రైలు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణిక…