పశ్చిమ గోదావరి జిల్లా అంటే నాకు చాల ఇష్టం.. సీఎం చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన బహిరంగ సభలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు.అనంతరం ముఖ్యమంత్రి…
గల్ఫ్ లో మళ్లీ యుద్ధం.. స్టాక్ మార్కెట్ దారుణ పతనం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మళ్లీ మొదలైన యుద్ధ దాడుల నేపథ్యంలో దేశీయ సూచీలకు నష్టాలను మిగిల్చాయి. డాలర్తో పోల్చుకుంటే…
ట్రంప్ హెచ్చరికలు ప్రక్కన పెట్టి, ఇరాన్ ఫై ఇజ్రాయిల్ బీకర దాడి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తీ అయిన నేపథ్యంలో.. ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి.ఇటీవల ఇరాన్…
బిహార్లో బస్సు ప్రమాదంలో 3గురు నెల్లూరు వాసులు మృతి.. 15 మంది తీవ్రంగా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బిహార్లో నేడు, సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. ఈనెల…
పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నేటి పర్యటన హైలైట్స్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటిస్తునారు,, సీఎం చంద్రబాబు నేటి సోమవారం…
‘కింగ్’ నాగార్జున ‘బిగ్బాస్’ 10 సీజన్ గ్లింప్స్ విడుదల..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టార్ మా ఛానెల్ ద్వారా తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్బాస్’ (Bigg Boss Telugu…
భీమవరంలో ‘ఎండలు ఎక్కువ.. కరెంట్ తక్కువ’..జనం బ్రతకాలా?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనివిని ఎరుగని ఎండల దాడికి ఉష్ణోగ్రతలు తీవ్రత పెరిగి వడదెబ్బతో పలువురు మృతి చెందటంతో పాటు…
ఏపీలో రుతుపవనాలు ఆగమనం.. నేటి రాత్రి నుండి భారీ వర్షాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నేడు ఆదివారం భానుడు తీవ్ర వడగాల్పులతో నిప్పులు కురిపించాడు. అయితే రాయల సీమలో నైరుతి రుతుపవనాలు ఆగమనం…
దేశంలో గృహ వినియోగ గ్యాస్ ధర మరోసారి పెంపు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో దేశంలో గృహ వినియోగ గ్యాస్ (ఎల్పీజీ) సుమారు 15 కేజీల సిలెండర్ ధర మరోసారి రూ.29 మేర పెరిగింది.…
సచివాలయ VRO ఆత్మహత్య… కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో గతంలో నియమించిన లక్షలాది వాలంటీర్లు ను కూటమి ప్రభుత్వం వచ్చాక తీసివేయడంతో ఆ పనులు కూడా సచివాలయం…