భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి చండి హోమం ఘనంగా..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, శుక్రవారం అమావాస్య సందర్భంగా శ్రీ అమ్మవారి భక్తుల సుఖ…
శుభవార్త! హర్ముజ్ ని ‘ఇరాన్’ పూర్తిగా తెరిచేసింది.. ధరలు తగ్గుదల..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 45 రోజులు పైగా అమెరికా ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న దాడులకు ప్రతిచర్యగ ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడం దానితో…
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం.. ఎంపీ శశిథరూర్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పార్లమెంట్లో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై నేడు, శుక్రవారం చర్చలో జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల సంఖ్యను…
అనకాపల్లి జిల్లాలో భూకంపం.. రెక్టార్స్ స్కేల్పై..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాంద్ర అనకాపల్లి జిల్లా ఎలమంచిలి లో స్వల్ప భూకంపం సంభవించింది. గత అర్ధరాత్రి సమయంలో 12:30 గంటల సమయంలో కొన్ని సెకన్ల…
భీమవరంలో ఇకపై, ఇద్దరు ఎమ్మెల్యేలు.. పెరుగుతున్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం కేంద్రం ప్రవేశపెడుతున్న 3 బిల్లులు సభ్యుల ఆమోదం పొందితే ( రాజ్యసభలోనే కాస్త కష్టం.. అయినా..) మహిళలకు ఇకపై…
హమ్మయ్య! ఇరాన్ దిగివచ్చింది.. రాజీ కోసం పాకిస్తాన్ వెళతాను.. ట్రంప్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భవిషత్తు లో ఇరాన్ అణుబాంబు తయారు చెయ్యకుండా శుద్ధి చేసిన యూరేనియంను అమెరికాకు అప్పగించేందుకుఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…
భీమవరంలో వంతెనలకు అప్రోచ్ రోడ్స్ కు.. రేపు, పవన్ కళ్యాణ్..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. రేపు శుక్రవారం ఉదయం 11:00 గంటలకు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చే…
భీమవరం ప్రజలకు ‘జనగణన – సెల్ఫ్ -ఎన్యూమరేషన్’ అవకాశం
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఒక ప్రకటనలో ప్రజలకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. .., 2027 జనగణన కార్యక్రమంలో…
ఈ 25 నుండి కాళ్ళకూరులో ‘స్వయం భూ’ శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి 11 కిమీ దూరంలో కాళ్ళ మండలంలో… పురాణాల ఆధారంగా 450 ఏళ్ళ క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి…
శ్రీ మావుళ్ళమ్మవారి అన్నసమారాధన స్థలానికి శంకుస్థాపన..
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక భక్తులు వచ్చే ప్రసిద్ధ దేవాలయం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ…