భీమవరంలో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 15వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి.వి.రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరం వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు గత శనివారం…
పశ్చిమ గోదావరి లో 3వ విడుత కంటి వెలుగు..అధికార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు.
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో 3వ విడుత ప్రభుత్వ ఆధ్వర్యంలో .. కంటి వెలుగు స్క్రీ నింగ్ పరీక్షలు త్వ రితగతిన పూర్తి…
షిరిడి లో ఎటువంటి బంద్ లు లేవు.. ఇక మందిర భద్రతా మహారాష్ట్ర పోలీసులదే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి రోజు వేలాది తెలుగు రాష్ట్రాల సాయి బాబా భక్తులు షిరిడీ కి వెళుతుంటారు. అయితే మే 1 నుండి షిరిడీ…
పశ్చిమ..చిన్న తిరుపతి లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల లోని స్వయం భువుడు అయిన చిన్న…
మే 27, 28 తేదీల్లో రాజమండ్రి లో మహానాడు.. 15 లక్షల మంది వస్తారు.. అచ్చేమ్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అడ్జక్షుడు అచ్చెన్నాయుడు నేడు, శనివారం మీడియా సమావేశంలో మే 27, 28 తేదీల్లో రాజమండ్రి లో మహానాడు…
చంద్రబాబు ఇంటికి వచ్చి సమావేశం అయిన పవన్ కళ్యాణ్.. భేటీ లో
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చంద్రబాబు రాజకీయ ప్యూహాలు శరవేగంగా మారుస్తున్నారు. మొన్న ఢిల్లీలో జాతీయ ప్రెవేటు మీడియా ఛానెల్స్ లో బీజేపీ ని బుజ్జగించే…
100 ఏళ్ళు బ్రతకవలసిన ఎన్టీఆర్ ను 74 ఏళ్లకే చంపేసిన వెధవలు.. కొడాలి ఉగ్ర రూపం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రజనీకాంత్ చంద్రబాబు ను పొగుడుతూ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై వైసిపి నేతలు రజనీ కాంత్ ఫై తీవ్ర ఆగ్రవేశాలు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యము…
చించినాడ వంతెన పైన సెల్ఫీ వీడియో తీసుకోని గోదావరిలో దూకేసిన యువకుడు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి పొన్నపల్లి రామకృష్ణ (30)…
పశ్చిమ గోదావరి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ముగ్గురు..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం, చేబ్రోలు జాతీయ రహదారి వద్ద నేడు, శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం…
రజనీకాంత్ తెలుగునాట గౌరవం తగ్గించుకొన్నారు.. మంత్రి రోజా ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మంత్రి రోజా నేడు, శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్గీయ ఎన్టీఆర్ సభలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.…